భూ-భారతి చట్టంపై నిర్వహించే.!

Bhu-Bharat Bhu-Bharat

భూ-భారతి చట్టంపై నిర్వహించే అవగాహన సదస్సు వాయిదా
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఈనెల 23న నిర్వహించాల్సిన భూ-భారతి చట్టం అవగాహన సదస్సును అనివార్య కారణాల వలన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు ఈనెల 24న నిర్వహించనున్నట్లు తహసిల్దార్ జాలీ సునీత ఒక ప్రకటనలో తెలిపారు. కాబట్టి మండలంలోని రైతులు ఇట్టి విషయాన్ని గమనించి ఈ నెల 24న మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో నిర్వహించే భూ-భారతి చట్టం అవగాహన సదస్సుకు అధిక సంఖ్యలో హాజరై, వారికున్న భూ సమస్యలను నివృత్తి చేసుకోగలరని ఆమె తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!