షాప్ ను ప్రారంభించిన శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్గౌడ్,
శేరిలింగంపల్లి మే 20 నేటి ధాత్రి ఇన్చార్జి
శేయ్లింగంపల్లి నియోజకవర్గం పరిధి
లోని చందనగర్ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆటమన్ సెలూన్ను స్థానిక డివిజన్ నాయకులతో కలిసి ప్రారంభించిన శేరిలింగంపల్లి నియోజ కవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్.ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మా ట్లాడుతూ నేటి సమాజంలో సెలూన్ షాప్ లో కొత్త తరాలు ప్రారంభిస్తూ వినియోగ దారుల అభిరుచులకు మరింత ముందు కు తీసుకెళ్లేందుకు ఎంతో దోహదపడుతు న్నాయని జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. పాత రోజుల్లో సెలూన్ షాప్ అంటే కేవలం కటింగ్లు గడ్డం తీయించుకునే స్థలంగాప్రతి ఒక్కరి మదిలో మెలిగేదన్నారు.కానీ ప్రతి నిత్యం పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న మో డరన్ సెలూన్ షాప్లలో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా వారు చేసే పనిలో సామర్థ్యం చూపిస్తూ,ముందు కెళ్తుండడం సంతోషంగా ఉందని శేర్లిం గంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియ ర్ నాయకులు మిరియాల రాఘవరావు, కూన సత్యంగౌ డ్,బల్లింగ్ యాదగిరి గౌడ్,లక్ష్మీనారాయణరెడ్డి,కావూరి ప్రసా ద్,చంద్ర,తదితరులు పాల్గొన్నారు.