NETIDHATHRI

Congress.

పరకాల పట్టణంలో రైతునేస్తం కార్యక్రమం.

పరకాల పట్టణంలో రైతునేస్తం కార్యక్రమం రైతులతో కలిసి కార్యక్రమాన్ని విక్షించిన అధికారులు పరకాల నేటిధాత్రి:   రైతునేస్తం కార్యక్రమాన్ని మండల కేంద్రంలోని వ్యవసాయమార్కెట్ లో గల రైతు వేదికలో రైతు భరోసా సంబరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ ను అధికారులు రైతులతో కలిసి వీక్షించారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కొయ్యాడా శ్రీనివాస్,ఈసీ,ఏఇవో శైలజ,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Read More
Farmers.

రైతులు దళారులను నమ్మి మోసపోకండి.

రైతులు దళారులను నమ్మి మోసపోకండి. భూభారతి దరఖాస్తులను పరిశీలించి అర్హులకు న్యాయం చేస్తాం.. తహసిల్దార్ ఇమామ్ బాబా. చిట్యాల నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల తహసిల్దార్ ఇమామ్ బాబా షేక్ బుదవారం రోజున నేటిదాత్రి ప్రతినిధితో మాట్లాడుతూ చిట్యాల మండలంలోని 16 రెవెన్యూ గ్రామాలలో ఈనెల 3 తారీఖు నుండి 20వ తారీకు వరకు రెవిన్య సదస్సులు నిర్వహించడం జరిగిందని ఈ రెవెన్యూ గ్రామంలోని రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలను దరఖాస్తు…

Read More
Farmers.

రైతు భరోసా విజయోత్సవాలు.

రైతు భరోసా విజయోత్సవాలు జహీరాబాద్ నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం రూపొందించిన రైతు భరోసా విజయోత్సవాల 9 రోజులలో 9 వేల కోట్లకు రైతుల ఖాతాలో జమ చేసిన సందర్భంగా మంగళవారం సాయంత్రం 4 గంటలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గారు రైతుల నిర్దేశించి ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఝరాసంగం మండలంలో ఝరాసంగం, కప్పుడ్ మరియు బర్దిపూర్…

Read More
Sri Ramamurthy

వనపర్తి లో వీరభద్ర స్వామి సమేత శివకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు.

వనపర్తి లో వీరభద్ర స్వామి సమేత శివకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు వనపర్తి నెటిదాత్రి:   వనపర్తి పట్టణంలో పాత కోటలో పురాతన వీరభద్ర స్వామి సమేత శివకేషవ ఆలయం అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకము నిమ్మకాయలతో అలంకరణ ప్రసాద వితరణ చేయడం జరిగినదనిఆలయ చైర్మన్ పూరి సురేష్ శెట్టి తెలిపారు అనారోగ్యం వల్ల దేవాలయానికి రావడం లేదని పూరి తెలిపారు ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో ప్రతి నెల అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం…

Read More
Houses.

అసంపూర్తిగా ఇందిరమ్మ నమూనా ఇళ్ళు.

అసంపూర్తిగా ఇందిరమ్మ నమూనా ఇళ్ళు ◆ చెట్ల పొదలతో నిండిపోయిన పరిసర ప్రాంతం ◆ నిధుల లేమినా? అధికారుల నిర్లక్ష్యమా? జహీరాబాద్ నేటి ధాత్రి: ఝరాసంగం,రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముందుగా ప్రతి మండల కేంద్రంలో మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మిం చాలని ప్రతిపాదించింది. దీని ఉద్దేశ్యం గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించు కునే లబ్దిదారులకు ఆదర్శంగా ఉండాలన్నాదే లక్ష్యం. కానీ అధికారుల నిర్లక్ష్య మో? నిధుల లేమితో తెలియదు కానీ మండల కేంద్రమైన ఝరా…

Read More

ఉత్తరాదిలో విస్తరణకు కాంగ్రెస్‌కు అడ్డంకులు

`వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు భిన్నం `కేంద్ర నాయకత్వం బలహీనం `రాష్ట్రాల్లో సమస్యలను పరిష్కరించలేకపోవడం `రాజకీయాలు కెరీర్‌గా మారడం `నిబద్దత కలిగిన నాయకులు కరవు `క్యాన్సర్‌లా మారిన గ్రూపు తగాదాలు `వెంటిలేటర్‌పై కాంగ్రెస్‌కు చికిత్స ఫలించేనా? హైదరాబాద్‌,నేటిధాత్రి:  పార్టీల తలరాతలు మార్చే ఉత్తరప్రదేశ్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో నెలకొన్న వివిధ భౌగోళిక రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్‌ ఎదుగుదలకు అడ్డంకులుగా వున్నాయి. కర్ణుడి చావుకు ఆరు కారణాలన్నట్టు పార్టీని అంపశయ్యమీదనే కొనసాగేలా చేస్తున్నాయి. ఉదాహరణకు హర్యానా,…

Read More

జూబ్లిహిల్స్‌ రోహిన్‌ రెడ్డికే!

గెలిచేది రోహిన్‌ రెడ్డే!! `జూబ్లీ హిల్స్‌ గెలవడం కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిష్టాత్మకం. `పార్టీ ఇన్చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ కు జూబ్లీహిల్స్‌ ఎన్నిక ఒక సవాల్‌. `పిసిసి. అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ ఎదుర్కొంటున్న తొలి పరీక్ష. `జూబ్లీహిల్స్‌ గెలిస్తే హైదరాబాదు కు మంత్రివర్గంలో చోటుకు స్థానం. `‘‘నేటిధాత్రి’’ ప్రాథమిక సర్వేలో కూడా రోహిన్‌ రెడ్డి కావాలంటున్న ప్రజలు. `ఇప్పటికైతే జూబ్లీ హిల్స్‌ లో జనం పల్స్‌ కాంగ్రెస్‌ వైపే.. `అందరి చూపు రోహిన్‌ రెడ్డి కోసమే! `ప్రతిపక్షాలను ఓడిస్తేనే…

Read More
Farmers

కురివి మండల కేంద్రంలోని రైతు వేదికలలో.

కురివి మండల కేంద్రంలోని రైతు వేదికలలో రైతు భరోసా సంబురాలు మరిపెడ/కూరవి నేటిధాత్రి.       రైతులతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖా-ముఖీ కార్యక్రమం లో భాగంగా డోర్నకల్ నియోజకవర్గ లో ని కూరవి మండల రైతు వేదిక లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్,డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రునాయక్, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రైతుల తో కలిసి సమావేశం లో పాల్గొని మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు…

Read More
congrees party

కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ.

కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ ప్రజా ప్రభుత్వంలో వ్యవసాయం పండుగలా సాగుతుంది *వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మహ్మద్ రఫీ మొగుళ్ళపల్లి నేటిధాత్రి:   తెలంగాణలో వ్యవసాయం దండగ కాదు పండగ చేయాలన్న ఆలోచన మేరకు 9 రోజుల్లో పెట్టుబడి సాయం దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం నిధులు విడుదల చేసిన ప్రజా ప్రభుత్వం వానాకాలం సీజన్లోపంటకు పెట్టుబడి రైతు భరోసా పథకం కింద 9 రోజుల్లో పూర్తిచేసి ప్రజా…

Read More
Sub-Inspector Rabbani & Staff, Jangedu High School.

మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేద్దాం ఎక్సైజ్ ఎస్సై రబ్బాని.

మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేద్దాం ఎక్సైజ్ ఎస్సై రబ్బాని భూపాలపల్లి నేటిధాత్రి       మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేద్దామని భూపాలపల్లి ఎక్సైజ్ ఎస్సై రబ్బాని అన్నారు.పట్టణ భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో మాదక ద్రవ్యాల నియంత్రణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎక్సైజ్ ఎస్సై రబ్బాని హాజరై పలు సూచనలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలు నియంత్రణకు చర్యలు…

Read More
Chief Secretary.

ఆకలి తీర్చే అన్నదాతకు ఆర్థిక ధైర్యం ఇచ్చే ప్రజాపాలన.

ఆకలి తీర్చే అన్నదాతకు ఆర్థిక ధైర్యం ఇచ్చే ప్రజాపాలన నడికూడ నేటిధాత్రి:   మండల కేంద్రం లో రైతు భరోసా సంబురాలు. కాంగ్రెస్ పార్టీ ఆగ్రనేతలా చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్ రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని విశ్వసించిన ప్రజా ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలో 1 కోటి 49 లక్షల ఎకరాలకు తొమ్మిది రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతులు ఖాతాల్లో ప్రభుత్వం…

Read More
Farmers

ప్రజా ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం.

ప్రజా ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం – సకాలంలో రైతులకు చేయూత. – – ప్రజాహిత సంక్షేమాలతో ప్రజలు సంతోషం. – – డిప్యూటీ స్పీకర్ డా. రామచంద్రనాయక్ – – మరిపెడ పట్టణ కేంద్రంలో సీఎం, డిప్యూటీ సీఎం, వ్యవసాయ మంత్రి, ప్రభుత్వ విప్ చిత్రపటాలకు పాలాభిషేకం. మరిపెడ:నేటిధాత్రి.           కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ప్రజాహిత సంక్షేమాలు అమలు చేస్తూ ప్రజాపాలన కొనసాగిస్తుందని, కాంగ్రెస్ రైతుల పక్షపాతి…

Read More
surprise.

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా.

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్… నేటి ధాత్రి మహబూబాబాద్: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని,ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి వేగంగా వైద్యం అందించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు.మంగళవారం మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ,ఆసుపత్రిలోని మెడికల్,ఫీవర్,క్యాజువాలిటీ, ఐసీయూ, మెడికల్ కేర్,…

Read More
Rameshwara Yatra

పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు.

పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు రామేశ్వర యాత్రలో శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి గణపురం నేటి ధాత్రి       గణపురం మండలం ధర్మారావుపేట గ్రామ శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి సభ్యులు భారత దేశం లోని తమిళనాడు రాష్ట్రము లోని ప్రసిద్ధి గాంచినా పరమ పవిత్ర మైన రామేశ్వర క్షేత్ర విహార యాత్రలో శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి సభ్యులు ప్రతి సంవత్సరం దేశం నలుమూలల దేవాలయాలు సందర్శించడం జరుగుతుంది. దానిలో…

Read More
BJP

బిజెపి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం.

బిజెపి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం. ఆమనగల్ నేటి ధాత్రి : కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్ మండలం మంగళ పల్లి గ్రామంలో బీజేపీ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జడ్పీటీసీ, బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీ కండె హరిప్రసాద్ కల్వకుర్తి నియోజకవర్గంలోని రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం మంగళ పల్లి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీ ఎర్రవోలు శ్రీనివాస్ (కేకె), బూత్ అధ్యక్షులు, కొప్పు నర్సింహ, M. శ్రీశైలం యాదవ్ అధ్యక్షతన బీజేపీ రచ్చబండ…

Read More
Corporate Companies.

ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి…

ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి… మావోయిస్టులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలి… జూన్ 25న చలో వరంగల్ రాష్ట్ర స్థాయి సదస్సును జయప్రదం చేయండి… నేటి ధాత్రి- గార్ల:-       ఆపరేషన్ కగార్ ను నిలిపివేసి మావోయిస్టులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని సిపిఐ ఎమ్ -ఎల్ న్యూడెమోక్రసీ గార్ల మండల కార్యదర్శి జి. సక్రు డిమాండ్ చేశారు. మంగళవారం సత్యనారాయణపురం లో ఈ నెల 25న వరంగల్ లో తలపెట్టిన రాష్ట్ర సదస్సు పోస్టర్…

Read More
Farmer

ఎన్నికల భరోసాగా రైతు భరోసా.

ఎన్నికల భరోసాగా రైతు భరోసా. విజయోత్సవాల పేరుతో గత సీజన్ రైతు భరోసా,వడ్లకు బోనస్ ఎగనామం.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే పెద్ది ఫైర్.. నర్సంపేట నేటిధాత్రి: గత సీజన్ లో రైతు భరోసా, అలాగే వడ్లకు ప్రకటించిన బోనస్ లను ఎగనామం పెట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామా చేస్తున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర సివిల్ సప్లైస్ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో రైతు…

Read More
Rythu

రైతు నేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమం.

రైతు నేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా రైతు భరోసా సంబరాలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు లను అందజేసిన ఎమ్మెల్యే శాయంపేట నేటి ధాత్రి:   హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు నేస్తం ప్రారంభోత్సవ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని పాలాభిషేకం చేసి, ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారు లకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేయడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు…

Read More
Tributes

కామ్రేడ్ గాజర్ల రవి అలియాస్ గణేష్ చిత్రపటానికి నివాళులర్పించిన.

కామ్రేడ్ గాజర్ల రవి అలియాస్ గణేష్ చిత్రపటానికి నివాళులర్పించిన కామ్రేడ్ చంద్రగిరి శంకర్ భూపాలపల్లి నేటిధాత్రి:   జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల రవి ఆలియాస్ గణేష్ ఉదయ్ ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందాడు విషయం తెలుసుకున్న కామ్రేడ్ చంద్రగిరి శంకర్ గాజర్ల అశోక్ తో కలిసి గాజర్ల రవి గణేష్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన ప్రజల కోసం…

Read More
Happy birthday

విజయశాంతి కి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన.

విజయశాంతి కి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సమైక్య అధ్యక్షుడు సిలివేరు శ్రీకాంత్ నేత జమ్మికుంట నేటిధాత్రి:   జమ్మికుంట పట్టణానికి చెందిన తెలంగాణ రాష్ట్ర పద్మశాలి చేనేత సమైక్య ఉపాధ్యక్షులు సిలివేరు శ్రీకాంత్ నేత మంగళవారం రోజున శాసనమండలి సభ్యురాలు విజయశాంతి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినారు ఈ సందర్భంగా సిలివేరు శ్రీకాంత్ నేత మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని…

Read More
error: Content is protected !!