NETIDHATHRI

ఢిల్లీ రైతాంగ ఉద్యమంపై నిర్బంధం హేయమైన చర్య

# మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పతనం తప్పదు # ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ నర్సంపేట,నేటిధాత్రి : చారిత్రాత్మక ఢిల్లీ రైతాంగ ఉద్యమానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని చలో ఢిల్లీకి తరలిన వేలాదిమంది రైతులను ముళ్ళకంచెలతో అడ్డుకొని నానా బీభత్సం సృష్టించి నియంతృత్వంగా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ హెచ్చరించారు. నర్సంపేట…

Read More

రేషన్ కార్డులు సత్వరమే విడుదల చేయాలి

రేషన్ కార్డు లేక సంక్షేమ పధకాలకు దూరం అవుతున్న ప్రజలు సామాజిక కార్యకర్త కర్నె రవి కరకగూడెం/మణుగూరు,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి.. రేషన్ కార్డులు లేకపోవడం వల్ల ఎందరో నిరుపేదలు సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులు, నూతన రేషన్ కార్డుల ఆన్లైన్ ప్రక్రియను చేపట్టాలని మణుగూరు సామాజిక కార్యకర్త కర్నె రవి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం మణుగూరు మండల తాసిల్దార్…

Read More

మార్కెట్ యార్డ్ చైర్మన్ అరుణ పై దాడి ఏ ఎస్ పి కి వినతి పత్రం ఇచ్చిన వైశ్యులు

వనపర్తి నెటీదాత్రి : అచ్చంపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ అరుణ శ్రీనివాస్ ఘోరంగా దాడి చేసినందుకు నిరసనగా రాష్ట్ర ఆర్యవైశ్య వైశ్య మహాసభ ప్రత్యేక ఆహ్వానితులు గోనూరు యాదగిరి దాచ లక్ష్మీనారాయణ ఆకుతోట దేవరాజ్ పట్టణ బిజెపి అధ్యక్షులు బచ్చురాం బచ్చు వెంకటేష్ వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏ ఎస్ పి ని కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాడి చేసిన వారు ఎంతటి వారైనా సరే వెంటనే అరెస్టు…

Read More

మల్కాజిగిరి నాదే!

https://epaper.netidhatri.com/ `మురళీదర్‌ రావు మనసులో మాట. `బిజేపి నుంచి పోటీ చేసేది నేనే. `గెలిచేది కూడా నేనే. `ఏ పార్టీ అయినా ఓడిపోవడానికి సిద్దపడే నాపై పోటీకి రావాల్సిందే. `నన్ను వ్యతిరేకించే వాళ్లు లేరు. `ఆశావహులు వుండడం సహజం. `మల్కాజిగిరి మినీ ఇండియా. `నన్ను గుర్తుపట్టని వారు వుండరు. `దేశంలో అన్ని రాష్ట్రాలలో నేను తెలుసు. `అక్కడి నుంచి వచ్చి మల్కాజిగిరిలో వున్నవాళ్ల ఓట్లు నాకే. `పార్టీలో రాష్ట్రం నుంచి నాకంటే పెద్ద వాళ్లు లేరు. `ఎవరూ…

Read More

సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య

కూకట్పల్లి ఫిబ్రవరి 13 నేటి ధాత్రి ఇన్చార్జి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య కెపిహె చ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం గా చోటు చేసుకుంది.టిసీఎస్ లో పనిచేస్తున్న ఈస్ట్ గోదావరి జిల్లా మండపేట మండలం కేశవపురం గ్రామానికి చెందిన భువన్ (24)అనే వ్యక్తి హాస్టల్ రూమ్లో సూసైడ్ చేసు కున్నాడు.పవన్ తండ్రి చనిపోగా తల్లికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల మనస్థాపం చెంది హాస్టల్ రూమ్ లో సూసైడ్ చేసుకొని చనిపోయినట్లు పోలీసు లు…

Read More

సమాజానికి సేవ చేయడం గొప్ప అవకాశం.

# జిల్లా విద్యాశాఖ అధికారిని వాసంతి # జిల్లా స్థాయి 17వ గోనె మల్లయ్య మెమోరియల్ టాలెంట్ టెస్ట్ # పాల్గొన్న జిల్లా స్థాయి వివిధ ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి విద్యార్థులు నర్సంపేట,నేటిధాత్రి : నేటి ఆధునిక సమాజంలో సమాజానికి సేవ చేయడం గొప్ప అవకాశమని జిల్లా విద్యాశాఖ అధికారిని వాసంతి అన్నారు.17వ గోనె మల్లయ్య మెమోరియల్ టాలెంట్ టెస్ట్ కార్యక్రమాన్ని జిల్లా స్థాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు నర్సంపేట మండలంలోని…

Read More

శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజా నికి అందుబాటులో ఉంటా,ప్రతి సమస్యకి పరిష్కారం చూపుతా.

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్. ‌‌కూకట్పల్లి ఫిబ్రవరి 13నేటి ధాత్రి ఇన్చార్జి ఈరోజు అల్విన్ కాలనీలో డివిజన్ పరిధిలోని జయశంకర్ నగర్ బస్తీలో పర్యటించి స్థానికంగా ఉన్న ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న అండ ర్ గ్రౌండ్ డ్రైనేజ సమస్యను ప్రజలు జగదీశ్వర్ గౌడ్ దృష్టికి తీసుకువ చ్చారువారి పరిష్కారానికి కృషి చేస్తానని,ప్రజలు ప్రభుత్వం మధ్య సమస్యలను తీర్చే వారధిగా నిలు…

Read More

సార్వత్రిక సమ్మె ఫిబ్రవరి16 సందర్భంగా జరిగే గ్రామీణ బందును జయప్రదం చేయండి.

*సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎంబీ నర్సారెడ్డి భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలo పట్టణంలో జరిగిన హమాలీ జనరల్ బాడీ సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎంబి నర్సారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మిక ,కర్షక ,వ్యవసాయ కార్మికుల ,యొక్క హక్కులను కాల రాస్తున్నందున ప్రభుత్వ పరిశ్రమలన్నీ ప్రైవేటేకరిస్తున్నందుకు హామాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయని కారణంగా అనేకమంది కార్మికులు పనులు లేక పస్తులు ఉంటున్నారని వారికి ఎటువంటి ఉపాధి దొరికే పరిస్థితులు…

Read More

విద్యా మందిర్ క్లాసెస్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి

ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్.. హన్మకొండ, నేటిధాత్రి: హాన్మకొండ జిల్లా మరియు వరంగల్ జిల్లా వివిధ మండలాలలోని (విఎంసి)ఎంపీసీ+ఐఐటి-జెఇఇ@బైపిసి+నీట్ జూనియర్ కళాశాల పేర్లతో ఎక్కడపడితే అక్కడ అడ్మిషన్ ప్రారంభం అవుతున్నాయని,బారి, ఫ్లెక్సీలు (హోల్డింగ్) ఏర్పాటుచేసి ముందస్తు ప్రచారం నిర్వహిస్తున్నారని వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి మరియు విద్యాశాఖ అధికారులకు చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకుండా 2024,2025, సంవత్సరం కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ మండలాల్లోని విద్యార్థి విద్యార్థుల…

Read More

తహశీల్దార్ ప్రేమ్ కుమార్ను తోటి మిత్రులు సన్మా నించడం హ్యాపీగా ఉంది: ఎమ్మార్వో

కూకట్పల్లి ఫిబ్రవరి 13 నేటి ధాత్రి ఇన్చార్జి మా చిన్ననాటి మిత్రుడు తాసిల్దార్ ప్రేమ్ కుమార్ను క్లాస్మేట్ లైన ఆ నాటి కొంత మంది మిత్రులు మంగళవారం నాంపల్లి ఆర్డిఓ కార్యాలయంలోని అతని చాంబర్లో కలిసి పుష్పగుచ్చ మిచ్చి శాలువతో సన్మానించి శుభా కాంక్షలు తెలియజేశాం.ఇటీవల నగరంలో కలెక్టర్ ద్వారా ఎంపికైన బెస్ట్ ఎమ్మార్వోగా ప్రేమ్ కుమార్ ఎన్నిక కావడంతో ఈ సన్మానం చేయడం జరిగింది.అంతకు ముందు అబిడ్స్ లోని అలియా ప్రభుత్వ పా ఠశాల ఫిజికల్…

Read More

అడవి జంతువులకు విద్యుత్ తీగలను అమరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

గుండాల సీఐ ఎల్ రవీందర్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : గుండాల పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో ప్రజలు అడవి జంతువులను వేటాడటానికి ఎవరైనా వ్యక్తులు విద్యుత్తు తీగలను అమర్చినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గుండాల సిఐ రవీందర్ మంగళవారం ప్రకటనను విడుదల చేశారు. కొన్ని రోజుల క్రితం ఈ విషయంపై సర్పంచులతోనూ అధికారులతోనూ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.అడవి జంతువులను వేటాడే వేటగాళ్లు కరెంట్ తీగలను ఏర్పాటు చేయడం వలన…

Read More

పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీ ఎన్నిక

కమలాపూర్, ఫిబ్రవరి 13 : కమలాపూర్ మండల కేంద్రంలో మండల్ పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా పాస్టర్. సిహెచ్ చందు ప్రసాద్ కార్యదర్శిగా పాస్టర్ మరుపట్ల అబ్రహం. ఉపాధ్యక్షులుగా పాస్టర్ .ఎన్ . కిష్టఫర్. సహాయక కార్యదర్శిగా ఈ పరంజ్యోతి. కోశాధికారిగా పాస్టర్. ఎ కార్తిక్. సహాయక కోశాధికారిగా బి. అభిషేక్. ముఖ్య సలహాదారులుగా. రెవ. జన్ను రవి బాబు కమిటీ సభ్యులుగా పాస్టర్ రంజిత్ పాస్టర్ దినేష్ పాస్టర్ జాషువా పాస్టర్…

Read More

అంతా మా ఇష్టం మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు…

రైతులు మీ భూములు ఇచ్చుడు ఇష్టం లేకుంటే కోర్టుకు వెళ్ళండి ముత్తారంలో భూ నిర్వాసితులతో దురుసుగా మాట్లాడిన మంథని ఆర్డీఓ హనుమా నాయక్ సమాధానం పై రైతుల ఆగ్రహం ముత్తారం :- నేటి ధాత్రి అంతా మా ఇష్టం… మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు… ప్రభుత్వం చెప్పిన గైడ్ లైన్స్ మాత్రమే మేము పాటిస్తామని, రైతులు మీకు భూములు ఇచ్చుడు ఇష్టం లేకుంటే కోర్టుకు వెళ్ళండని, అంతేగాని మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు…

Read More

ఈనెల 16న జరిగే పారిశ్రామిక బంద్ గ్రామీణ భారత్ బందును విజయవంతం చేయండి

అఖిలభారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి వై ప్రకాష్ కారేపల్లి నేటి ధాత్రి సంయుక్త కిసాన్ ముర్చా ఎస్ కే యం ఇచ్చిన పిలుపులో భాగంగా ఈనెల 16న జరిగే భారత్ బందును విజయవంతం చేయాలని సింగరేణి మండలం పేరుపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించి జనరల్ బాడీ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి వై ప్రకాష్ మాట్లాడుతూ కేంద్రంలో మతోన్మాద బిజెపి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు గడుస్తున్న ప్రజలకు…

Read More

దేశవ్యాప్త సమ్మె పోస్టర్ను అమాలి కార్మికుల ఆధ్వర్యంలో గ్రామ గ్రామాలలో విడుదల

-బిజెపి మతతత్వ=కార్పొరేట్ విధానాల ను ఎండగడదాం -ఫిబ్రవరి 16 దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి -జిల్లా కార్మిక సంఘాల పిలుపు. బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం దేశయిపల్లి గ్రామంలో దేశవ్యాప్త సమ్మె పోస్టర్ హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగిందని మండల సి ఐ టి యు కన్వీనర్ గురజాల శ్రీధర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ప్రస్తుతం కేంద్ర బిజెపి కార్పొరేట్ మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు పూనుకోవాలని కేంద్ర…

Read More

జాతీయ అవార్డు అందుకున్న సుంకరి రమేష్

మందమర్రి, నేటిధాత్రి:- బహుజన సాహితి అకాడమీ ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ వాస్తవ్యుడు, సింగరేణి ఎస్ అండ్ పిసి సీనియర్ ఇన్స్పెక్టర్ సుంకరి రమేష్ కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డును అందజేశారు. తిరుపతిలో అకాడమీ ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా రమేష్ కు అవార్డును అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. రమేష్ కు జాతీయ స్థాయి అవార్డు లభించడం పట్ల రమేష్ కుటుంబీకులు, బంధుమిత్రులు, సన్నిహితులు,…

Read More

గాంధారి మైసమ్మ జాతర పోస్టర్లు ఆవిష్కరణ

మందమర్రి, నేటిధాత్రి:- మండలంలోని బొక్కల గుట్ట గ్రామ పంచాయతీలోని బొక్కల గుట్ట గ్రామంలో ఆదివాసుల ఆరాధ్య దైవం గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర పోస్టర్లను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి దనసరి సీతక్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆదివాసుల ఆరాధ్య దైవం గాంధారి మైసమ్మ జాతరను విజయవంతం చేయాలని కోరారు. గాంధారి ఖిల్లా ను కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు….

Read More

ముందస్తు అమ్మ తల్లి టీకాలు వేయించాలి

రేగొండ, నేతిధాత్రి: వేసవి కాలం సమీపిస్తున్న వేళ గొర్రెలకు ముందస్తు అమ్మ తల్లి టీకాలు వేయించుకోవాలని రేగొండ ప్రాథమిక పశువైద్యాధికారి డా.వి.మైథిలి ఒక ప్రకటనలో తెలిపారు.మండలం మొత్తంలో దాదాపు 30 వేల గొర్రెలు ఉండగా వేసవి కాలం ప్రారంభం కానున్న వేళ అమ్మ తల్లి అయ్యే ప్రమాదం ఉంది. ఈ వ్యాధిలో గొర్రెలకు చర్మం పై వేడి పొక్కులు,జ్యరం,ఆకలి మందగించడం ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.ఈ మేరకు మండల కేంద్రంలోని ప్రాథమిక పశు వైద్యశాలలో షీప్ పాక్స్ టీకా…

Read More

బస్సులో నల్గొండకు వెళ్లిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.

వనపర్తి నెటీదాత్రి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యేలు మాజీ ఎంపీ రావులతో కలిసి చలో నల్లగొండ కార్యక్రమానికి వెళ్లారని మీడియా సెల్ కన్వీనర్ నందిమల్ల అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్వహణ కృష్ణా రివర్ బోర్డుకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పజెప్పడం వల్ల నల్లగొండ పాలమూరు రంగారెడ్డి హైదరాబాద్ ప్రాంతాలకు సాగు త్రాగునీటి సమస్యలు ఇబ్బందులు వస్తాయని అన్నారు

Read More
error: Content is protected !!