
Annadanam at Sri Navanatha Siddheshwara Temple
శ్రావణమాసం ముగింపు సందర్భంగా శ్రీ నవనాథ సిద్దేశ్వర ఆలయంలో అన్నదాన కార్యక్రమం
◆:- మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి
జహీరాబాద్ నీతి ధాత్రి:
న్యాల్కల్ మండలం మల్గి గ్రామం
శ్రావణమాసం ముగింపు సందర్భంగా శ్రీ నవనాథ సిద్దేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి ఆలయ కమిటీ సభ్యులు వాసు జైపాల్ రెడ్డి కృష్ణ రెడ్డి తుకారాం బాబు అంబేజీ జగన్నాథ్ గౌడ్ మహేష్ నాగేష్ సాయినాథ్ గోవర్ధన్ రెడ్డి భక్తులు తదితరులు పాల్గొన్నారు,