అనేగుంట పంచాయతీ కార్యదర్శి కిమెమో జారీ చేసిన జిల్లా అధికారులు
జహీరాబాద్ నేటి ధాత్రి
జహీరాబాద్ మండలం ఆనెగుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు రోడ్డును ఆక్రమించి ఇల్లును నిర్మిస్తున్న వ్యక్తి పై కంప్లైంట్ వచ్చిన దానికి చర్య నిమిత్తం జిల్లా పంచాయతీ అధికారి గారు మెమో జారీ చేస్తూ మండల పంచాయతీ అధికారి ఇట్టి విషయములో 3 రోజులలో రిపోర్ట్ ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారి సంగారెడ్డి జిల్లా ఆదేశిచడం జరిగింది.