
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,చిట్యాల మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన రాంనగర్ కాలనీకి చెందిన కుమ్మరి నర్సింహ రాములు అనారోగ్యం తో మృతి చెందగా గురు వారము రోజున అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో పరామార్షించి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం 25 కిలోల బియ్యాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అంబెడ్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ ప్రధాన కార్యదర్శి మ్యాదరి సునీల్, మండల ఉపాధ్యక్షులు కట్కూరి శ్రీనివాస్, సహాయ కార్య దర్శి గుర్రపు రాజమౌళి, అంబేద్కర్ యువజన సంఘం మండల నాయకులు గురుకుంట్ల కిరణ్ గుర్రం తిరుపతి పాముకుంట్ల చందర్ దాసారపు నరేష్ బానోతు రాజునాయక్ మైదం మహేష్ ముత్యాల మొగిలి(అటో) కట్కూరి రాజు లద్దునూరి ప్రభు తదితరులు పాల్గొన్నారు.