అంబేద్కర్ యువజన సంఘం ఆద్వర్యంలో మృతుల కుటుంబాలకు బియ్యం అందజేత.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన రాంనగర్ కాలనీకి చెందిన సరిగొమ్ముల సమ్మక్క, సరిగొమ్ముల రవి కుటుంబాలకు శని వారం రోజున అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్లమల్లయ్య ఆధ్వర్యంలోమండల కమిటీ పరామార్షించి సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం *25 కిలోల చొప్పున మూడు కుటుంబాలకు బియ్యాన్ని అందించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో జిల్లా సాంస్కృతిక కార్యాదర్శి జన్నే యుగేందర్ జిల్లా ప్రచార కార్యాదర్శి గుర్రపు రాజేందర్ గోల్కొండ భిక్షపతి మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ ప్రధాన కార్యదర్శి మ్యాదరి సునీల్ మండల నాయకులు పుల్ల ప్రతాప్ గుర్రపు రాజమౌళి గుర్రం తిరుపతి గురుకుంట్ల కిరణ్ టేకు రవి పాముకుంట్ల చందర్ మైదం మహేష్ మాసు రమేష్ ముత్యాల మొగిలి దితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!