గంగారం,నేటిధాత్రి :
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లోని జంగాలపల్లి గ్రామ సమీపంలో తాటి చెట్టుకు కొత్తగా గీత పెట్టిన తాటి గోల పైన పచ్చని చిలకలు చేరి కొత్తగా కల్లు దారల నుంచి వస్తున్నటువంటి కల్లు చుక్కలను జుర్రుతున్న చిలకలును చూసి బాటసారులు ఆహా ఏమి రుచి నీ చిలకలు ఉచితంగా ఆస్వదిస్తున్నాయనీ అనుకుంటు వెళ్తున్నారు.,…