గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల కేంద్రం పరిశీలించిన అదనపు కలెక్టర్..

గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల కేంద్రం పరిశీలించిన అదనపు కలెక్టర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలం, హోతి బి గ్రామ శివారులోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చెంద్రశేఖర్ శనివారం మధ్యాహ్నం స్వయంగా సందర్శించి, పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డిఓ మహేందర్ రెడ్డి, తహశీల్దార్ దశరథ్, ఎంపీ ఓ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version