అలాంటి ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి

హసన్ పర్తి / నేటి ధాత్రి

హన్మకొండ జిల్లా పట్టణం లో అధిక ధరలో మందులను విక్రయిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ వైద్యం పేరుతో ప్రజలను దోచుకోవడమే కాకుండా మెడిసిన్ ను అధిక ధరలకు విక్రయిస్తూ పేద ప్రజలను మోసం చేస్తున్న ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *