
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని చోక్కంపేట్ గ్రామపంచాయతీకి చెందిన మంచాల లక్ష్మయ్య(74) అనే వృద్ధుడు అనారోగ్యంతో మరణించారు.
మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్స్ మంచాల నర్సింహులు, బత్తుల యాదయ్య గౌడ్, బోయ రాజు, అభిమన్యు యువసేన నాయకులు మంచాల మల్లేష్, శాంతయ్య, మంచాల రాజు, నత్తి శంకర్, శేఖర్, సురేష్, శ్రీకాంత్, నర్సింహ, రాంచంద్రయ్య, శంకరయ్య, లక్ష్మయ్య మరియు గ్రామస్తులు యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.