మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం
రాజాపూర్ మండలంలోని చెన్నవేల్లి గ్రామనికి చెందిన కీ”శే.బోయ చెన్నయ్య కూతురు స్రవంతి వివాహానికి 10,000/- రూపాయలు యువసేన సభ్యుల ద్వారా ఆర్థిక సహాయన్ని అందించిన బి, ఆర్, ఎస్, పార్టీ యువనేత శ్రీ చించోడ్ అభిమన్యు రెడ్డి.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాధా వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపిటిసి కటికె రాజయ్య, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పిట్టల రాములు, కటికే నాగేష్, బాబు, కుమార్, బిఆర్ఎస్ పార్టీ రాజాపూర్ మండల్ సోషల్ మీడియా ఉపాధ్యక్షులు అచ్యుత్ రెడ్డి, బి, ఆర్, ఎస్, పార్టీ గ్రామ ఉపాధ్యక్షులు మల్లేష్, నర్సింగరావు, పరుశురాం, ఎర్ర కృష్ణ, బి, ఆర్, ఎస్, పార్టీ నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.