మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం
రాజాపూర్ మండలంలోని బీబీనగర్ గ్రామానికి చెందిన పాత్లావత్ గోపాల్ (44) అనారోగ్యంతో మరణించారు.
మృతికి సంతాపం తెలిపిన బి, ఆర్, ఎస్, పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాజాపూర్ మండల యువత విభాగం ప్రధాన కార్యదర్శి విజయ్ రాథోడ్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బాబీ రాథోడ్, వార్డు మెంబర్ విజయ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు రాజు నాయక్, లక్ష్మణ్ నాయక్, పాండు నాయక్, పత్య నాయక్, శంకర్ నాయక్, ప్రభాస్ నాయక్, బి, ఆర్, ఎస్, పార్టీ సీనియర్ నాయకులు గోవింద్ నాయక్, బాసు నాయక్, బధ్య నాయక్, పులియా నాయక్, హణ్మ్యా నాయక్, గన్య నాయక్, దేవుజా నాయక్ , బి, ఆర్, ఎస్, పార్టీ నాయకులు, యువసేన సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.