మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని మల్లేపల్లి గ్రామపంచాయతీలోని సోంమ్లా తండాకు చెందిన పాత్లవత్ తర్యా నాయక్ కూతురు రేణుక వివాహానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో రమేష్ నాయక్, వినోద్ నాయక్, తులసి రామ్ నాయక్, రమేష్, తర్యా భారాస పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.