మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలోని జేకే ఫ్యాలస్ ఫంక్షన్ హాల్ లో దొండ్లపల్లి గ్రామానికి చెందిన నెల్లి రామస్వామి కూతురు శిరీష వివాహ వేడుకలో ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించరు. ఈ కార్యక్రమంలో రాజాపూర్ మండల కేంద్రంలోని పలు రాజకీయ నాయకులు దొండ్లపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ యువకులు తదితరులు పాల్గొన్నారు.