చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని గోపాలపురం గ్రామ శివారు వెంకటేశ్వర్ల పల్లి గ్రామం వద్ద సోమవారం రోజున బైకు అదుపుతప్పి యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు, యువకుడిది రేగొండ మండలం కోటంచ గ్రామానికి చెందిన నాగుల శివగా పోలీసులు గుర్తించారు, సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
బైకు అదుపుతప్పి యువకుడు మృతి.
