
భద్రాచలం నేటి ధాత్రి
ఈ యొక్క కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు వారిని ఉద్దేశించి లంక అబ్బులు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పట్టభద్రులను గుర్తించి ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన తీన్మార్ మల్లన్న గారికి యొక్క ఓటు వేసే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరినారు ఈ యొక్క కార్యక్రమానికి నాయకులు కుంజ శ్రీనివాసరావు తెల్ల0 హరికృష్ణ దర్శి సాంబశివరావు కిసాన్ కేతు ఉపాధ్యక్షులు జిల్లా మట్ట శివాజీ సర్యం వీర్రాజు అన్నం నారాయణమూర్తి బజ్జీల శ్రీను జిల్లా శేఖర్ తోట మల్ల సంగీతరావు ఎలక వెంకటరమణారెడ్డి సేవాదళ్ డివిజన్ రాఘవ రాజు లంక శివ ఎన్ ఎస్ యు ఐ కనితి సమ్మయ్య మున్నా జిలకరి వెంకటేశ్వరరావు వెంకయ్య చౌదరి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు