
Precious Memory, Sweet Moment
అమూల్యమైన క్షణం – మధురమైన స్మృతి..
జహీరాబాద్ నేటి ధాత్రి:
2024 డీఎస్సీ లో ఉపాధ్యాయులుగా ఎంపికై, మొహమ్మద్ సమియోద్దీన్ న్యాల్కల్ మండలంలోని వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న పూర్వ ఉన్నత పాఠశాల చాల్కి విద్యార్థులు, వారికి ఉద్యోగం వచ్చిన తర్వాత మొదటి సారిగా వారి పాఠశాల కి సందర్శించారు తమ ఉపాధ్యాయ ఉద్యోగ జీవితంలో మొదటి ఉపాధ్యాయ దినోత్సవం (సెప్టెంబర్ 2025) సందర్భంగా, ఎల్లప్పుడూ గుర్తుండేలా జడ్పీహెచ్ఎస్ మామిడ్జి పాఠశాలను సందర్శించి సన్మాన కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఈ రోజును మరింత ప్రత్యేకతతో, స్ఫూర్తిదాయకంగా మార్చారన్నారు,.