తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మునిగల రాజు ప్రభుత్వ కార్యాలయంలో గ్రామపంచాయతీలలో ముఖ్యమంత్రి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గారు అన్ని ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి గారి చిత్రపడాన్ని ఏర్పాటు చేసే విధంగా ఆదేశం ఇవ్వాలని ఈ సందర్భంగా మీడియా ముఖం ద్వారా కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో జిల్లా హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు గుజ్జుల భరత్ గ్రామ శాఖ అధ్యక్షులు గుగ్గిల రాములు మాజీ ఉపసర్పంచ్ పరిసరాములు మునిగల అంజయ్య గంగారం ఆనందం దేవరాజ్ దేవదాస్ తదితరులు పాల్గొన్నారు