మల్కాజ్గిరి, నేటిధాత్రి
మల్కాజిగిరి అసెంబ్లీ నియోజక వర్గంలో నీ గోపల్నాగర్ లో ఒక ముస్లిం సోదరి ఆత్మీయ పలకరింపు, శాధీ ముభారాక్, తదితర సంక్షేమ పథకాలను అమలు చేసి కేసీఅర్ గారు అన్ని వర్గాల ప్రజలకు వర్తించేలా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్న విషయం అందరికి తెలుసు అని మర్రి రాజశేఖర్ రెడ్డి వివరించారు. ఆ సోదరి మర్రి రాజశేఖర్ రెడ్డి సంఘీ బావం తెలిపారు.శాలువాతో సత్కరించారు.మర్రి రాజశేఖర్ రెడ్డి ఆ సోదరికి కృతజ్ఞతలు తెలిపారు