బురదమయంగా మారిన ఎమ్మార్వో కార్యాలయం

పట్టించుకోని అధికారులు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో గణపురం తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో ఇటీవల కురిసిన వర్షాలకు బురద మయంగా మారి తాసిల్దార్ కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చే రైతులకు తాసిల్దార్ కార్యాలయం లో పనిచేస్తున్న సిబ్బంది ఈ బురద వలన ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోని తాత్కాలికంగా మరమ్మత్తులు చేయగలరని ప్రజలు కోరుకుంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!