మండల బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయంలో యువజన విభాగ కార్యకర్తల సమావేశం.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మండల యూత్ అధ్యక్షులు ఆవు దూత మహేందర్ ఆధ్వర్యంలో యువజన విభాగం కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశానికి బి ఆర్ ఎస్ వి రాష్ట్ర నాయకులు జక్కుల నాగరాజు కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మే oగని మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేసినారు ఈ సందర్భంగా యువ ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల ఆరవ తేదీన ఎల్లారెడ్డిపేటలో నిర్వహించే యువ ఆత్మీయ సమ్మేలానికి మండలం నుండి పెద్ద ఎత్తున యువత కదలి రావాలని ఇట్టి ఆత్మీయ సమ్మేలనని పెద్ద ఎత్తున విజయవంతం చేయడంతో పాటు మన మంత్రి కేటీ రామారావుని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఇట్టి కార్యక్రమంలో మండల యూత్ ప్రధాన కార్యదర్శి బొడ్డు శ్రీధర్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నేరెళ్ల అనిల్ మండలంలో యూత్ అధ్యక్షులు భాస్కర్ సీనియర్ యూత్ నాయకులు అనిల్ కొత్త సంతోష్ గౌడ్ ఎల్లం యాదవ్ బండి జగన్ యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *