జాతీయ కార్యవర్గ సభ్యుల సమావేశం

భారతీయ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ సంఘ్ జోనల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లియాస్ BMS అనుబంధ సంస్థ జాతీయ కార్యవర్గ సభ్యుల సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా

1).ఏజెంట్ అకాల మరణం లేదా వయస్సు రీత్యా ఏజెన్సీ నిలిచిపోయిన సందర్భంలో కనీస పెన్షన్ సౌకర్యం

2).లేని పక్షంలో EPF సదుపాయం అందుబాటులోకి తీసుకొని రావడం, 3).ESI సౌకర్యం అందుబాటులోకి తీసుకొని రావడం

4).ఏజెన్సీ వృత్తిని సంఘటిత లేదా అసంఘటిత రంగంలో చేర్చడం ద్వారా గుర్తింపు తీసుకొని రావడం

5).అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ 25 లక్షల వరకు పెంచమని డిమాండ్

6). పెరిగిన గ్రాట్యుటీ ఎప్పుడైతే లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఆమోదం పొందిన రోజు నుండి వర్తింప చేయాలి

7). అలాగే క్లియా వారి ఏదైనా పరిస్థితుల్లో వారి క్లబ్ మెంబర్ పోయినా కూడా క్లీయా ఉండాలి అని తీర్మానాలు చేయడం జరిగింది.

హైదరాబాద్ డివిజన్ president ga M Balaswamy గారిని , ఆర్గనైజ్ సెక్రెటరీ గా జగదీశ్ గారిని నియమించడం జరిగింది. ఇందులో వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో పాటు జాతీయ అధ్యక్షులు శ్రీ సెల్వ కుమార్ జీ ప్రధాన కార్యదర్శి శ్రీ వినోద్ కుమార్ జీ తో పాటు బి యం యస్ జాతీయ ప్రభారీ శ్రీ సోమేష్ బిశ్వాస్ జీ పాటు తెలంగాణ ప్రాంత బి యం స్ ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి గారు జోనల్ అధ్యక్షులు ఫణీంద్ర కుమార్ జనరల్ సెక్రెటరీ చంద్ర శేఖర్ కోశాధికారి సత్యనారాయణ రెడ్డి, ఆర్గనైజంగ్ సెక్రెటరీ గా పాల్గొన్నారు.

అని గౌరవ అధ్యక్షులు “పిన్నింటి సంపత్ రావు” తెలియజేయడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!