భారీగా కాంగ్రెస్ బిజెపి బిజెవైఎం నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరిక.

చిట్యాల, నేటి దాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో చిట్యాల మండల కేంద్రం నుండి కాంగ్రెస్ మరియు బిజెపి, బీజేవైఎం, నుండి ఎమ్మెల్యే గండ్రవేంకటరమణ రెడ్డి గారి సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీ లో చేరిన కాంగ్రెస్ బిజెపి బీజేవైఎం నాయకులు చేరిన వారిలో
*బుర్ర రఘు గౌడ్(కాంగ్రెస్ మాజీ టౌన్ అధ్యక్షులు )
*ఆముదలపల్లి శ్రీనివాస్ (కాంగ్రెస్ మండల నాయకులు )
*గాజర్ల మల్లేష్ గౌడ్ (బిజెపి మండల సీనియర్ నాయకులు మరియు గౌడ సంఘము వైస్ ప్రెసిడెంట్ )
*నేపాలి రాకేష్ (బీజేవైఎం మండల అధ్యక్షులు )
*గోల్కొండ అజయ్ (బిజే వైఎం నాయకులు )
*చిలుముల అజయ్ చారీ (బీజేవైఎం మండల నాయకులు )
*బండి రాజు (కాంగ్రెస్ నాయకులు )
*గుండ వెంకటేష్ బిజెపి నాయకులు )
*గాజర్ల అఖిల్ బీజేవైఎం నాయకులు )
*మళ్ళావేనా రమేష్ (బీజేపీ బూత్ అధ్యక్షులు ఎండి సజీత్
ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ జిల్లా సీనియర్ నాయకులు కొత్తూరి రాజిరెడ్డి, చిట్యాల ఎంపీటీసీ కట్కూరి పద్మా నరేందర్, చిట్యాల టౌన్ అధ్యక్షులు బుర్ర శ్రీధర్ గౌడ్, మండల్ యూత్ అధ్యక్షులు తౌటం నవీన్. బిఆర్ఎస్ నాయకులు బుర్ర రాజు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!