Felicitation for Mohammad Shoukat Ali Before Umrah Pilgrimage
ఉమ్రా యాత్ర కు వెళుతున్న మహ్మద్ షౌకత్ అలీ కి ఘన సన్మానం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండల కేంద్రమైన ఝరాసంగం కు చెందిన మహమ్మద్ షౌకత్ అలీ కి ఉమ్రా యాత్ర కు వెళుతున్న శుభ సందర్భంగా ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ఝరాసంగం గ్రామ పెద్దలు మాజీ ఎంపిపి హన్మంత్ రావు పాటిల్ మాజీ సర్పంచ్ రుద్రప్ప పాటిల్, డాక్టర్ రామయ్య నాయకులు ఆశ్రసఫ్ అలీ,లియకత్, ఏజాజ్ బాబా, నాగన్న పటేల్, రాజేందర్ సింగ్ నాగన్న, పెంటయ్య సంగన్న రాయికోటి నర్సిములు, హన్మంత్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఇస్మాయిల్, పాఖుర్, కృష్ణ ఖ్యాయుమ్, అంజాద్, మహేష్, ఆన్సర్, నాసర్, వారితోపాటు మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు,
షౌకత్ అలీ మరియు ఆయన కుమారుడు జాకీర్ మియా సౌదీ అరేబియాలోని. ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే ఉమ్రా యాత్ర కు బయలుదేరడం జరిగింది.ఈ సందర్భంగా వాళ్ళని సన్మానించిన రేజింతల్ గ్రామ కాంగ్రెస్ సినియర్ నాయకులు మహమూద్ మియా అహ్మద్మియా ముంతాని ఇతరులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం షౌకత్ అలీ ఏర్పాటు చేసిన విందు లో పాల్గొన్నారు.
