వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా కేంద్రంలో ఆదివారం నాడు శ్రీ సత్య సాయి సేవ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించామని జిల్లా కన్వీనర్ పుల్లయ్య శెట్టి పట్టణ కన్వీనర్ రమేష్ రెడ్డి తెలిపారు శ్రీ సత్యసాయి సేవా సంస్థ ద్వారా ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశామని వారు తెలిపారు డాక్టర్ పొదిళ్ల శ్రీదర్ కంటి పరీక్షలు చేశారని వారు పేర్కొన్నారు