నిరుపేద మహిళలకు కుట్టు మిషన్ అందజేసిన మాజీ వార్డ్ మెంబర్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలో కొత్తపల్లి 13వ మాజీ వార్డ్ మెంబర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మామిండ్ల మల్లేష్ యాదవ్ ఇటీవలే మృతి చెందిన జెట్టి మహేందర్ భార్య కృష్ణవేణి కి ఇద్దరు పిల్లలు నిరుపేద జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతూ నా మహిళలకు కుట్టు మిషన్ మహిళా సంఘం లీడర్ కౌటం రాజేశ్వరి చేతుల మీదుగా కృష్ణవేణి కి అందజేశారు 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు మామిండ్ల మల్లేష్ యాదవును అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *