
హత్యాచారం యత్నానికి ఒడిగట్టిన దీపిక ఆసుపత్రి యాజమాన్యమైన డాక్టర్ వేంకటేశ్వర్లు, టేక్నీషియన్ దక్షిణ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆసుపత్రిని సీజ్ చేయాలి-ఏఐవైఎఫ్
రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపల్లి యుగేందర్
కరీంనగర్, నేటిధాత్రి:
అనారోగ్యంతో ఉన్న యువతిచికిత్స కోసం ఆసుపత్రికి వస్తే యువతిపై ఆసుపత్రి యాజమాన్యం, టేక్నిషియన్ దక్షిణ్ అత్యాచారయత్నానికి ఒడిగట్టడం అత్యంత బాధాకరమైన సంఘటని, జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓయువతి అనారోగ్యంతో కరీంనగర్ నగరంలోని దీపిక ఆసుపత్రిలో చికిత్స కోసం చేరింది. చికిత్సను అందిస్తున్న వైద్యులు ఆమెను ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని అదే అర్దరాత్రి ఆసుపత్రిలో పనిచేసే దక్షిణ్ అనే టేక్నీషియన్ సదరు యువతికి మత్తుమందు ఇచ్చి అదే అదునుగా భావించి అత్యాచారానికి ఒడిగట్టరాని అఘాయిత్యానికి పాల్పడిన టేక్నిషియన్ దక్షిణ్ పై సంబంధిత ఆసుపత్రి యాజమాన్యం అయిన డాక్టర్ వేంకటేశ్వర్లు పైన క్రిమినేల్ కేసులు నమోదు చేసి ఆసుపత్రిని సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని యేడల ఆసుపత్రి ముందు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని యుగంధర్ హేచ్చారించారు.