
Heavy Rains Damage 1000 Acres in Nizampet
నిజాంపేటలో సుమారు వెయ్యి
ఎకరాలు పంట నష్టం..
• మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి
నిజాంపేట: నేటి ధాత్రి
గత రెండు రోజుల కురిసిన భారీ వర్షాలకు నిజాంపేట మండల వ్యాప్తంగా సుమారు 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని బచ్చురాజుపల్లి, రజక్ పల్లి, నందిగామ, జడ్చర్ల తాండ గ్రామాల్లో పంటను పరిశీలించడం జరిగిందన్నారు. మౌనిక శ్రీలత, రమ్య ఉన్నారు.