
మై భారత్ మేరా భారత్ ఏక్ పెడ్ కార్యక్రమం..
రామాయంపేట నేటి ధాత్రి (మెదక్)
లో భాగంగా రామాయంపేట యువ జ్యోతి స్పోర్ట్స్ క్లబ్ నెహ్రూ యువ కేంద్ర సిద్దిపేట సహా కారంతో ఏక్ పెడ్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని హై స్కూల్ ఆవరణంలో విద్యార్థులు ఉపాధ్యాయ బృందం ప్రధానోపాధ్యాయురాలు
నిర్మల విజయ మొక్కలు నాటారు ఆమె మాట్లాడుతూ నేటి సమాజంలో వృక్షాల అవసరం ఎంతైనా ఉందని ప్రాణవాయువు విడుదలకు మొక్కలు ఆమె కోరారు ఈ కార్యక్రమంలో యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ కోఆర్డినేటర్ సత్యనారాయణ వ్యాధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు