
Doddi Ashok,
చోరీకి గురైన ద్విచక్ర వాహనం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండల పరిధిలోని గంగ్వార్ గ్రామానికి చెందిన నడిమి దొడ్డి అశోక్ అనే రైతు మెట్టలు కుంట గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న తన సొంత పంట పొలం వద్ద తన యొక్క వాహనము టి ఎస్ 15 ఎఫ్ ఎచ్ 8026 నెంబర్ గల వాహనాన్ని పార్క్ చేయగా గుర్తు తెలియని వ్యక్తి దొంగతనం చేశాడని బాధితుడు తెలిపారు.
దీంతో ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హద్నూర్ ఎస్ ఐ తెలిపారు.