
మృతుడి కుటుంబానికి 25 కేజీల బియ్యం వితరణ
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని జంగేడు 14వ వార్డులో అందే విద్యాసాగర్ రాజేందర్ తండ్రి మృతి చెందాడు విషయం తెలుసుకొని 9వ రోజున కార్యక్రమానికి హాజరైన జిల్లా కాంగ్రెస్ నాయకులు దుర్గం అశోక్ టీమ్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం 25 కేజీల బియ్యం బస్తా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ జిల్లా నాయకులు మంతెన భూమయ్య మాకోటి ప్రభాకర్ జాడి సరేష్ గజ్జ రాజకుమార్ భౌతు రాజేష్ భౌతు రమేష్ దుర్గం రాజా సమ్మయ్య బోడిక సంపత్ కాంగ్రెస్ యూత్ నాయకులు దుర్గం అనిల్ కటకం చందు బొద్దుల వినయ్ నరేష్ యాదవ్ సుమంత్ పటేల్ రేణిగుంట్ల రాజు బోడికల రాజు నరేష్ తిరుమల చారి పాల్గొన్నారు