
ఎమ్మార్పీఎస్ కోహిర్ మండల అధ్యక్షులు రవికుమార్ మాదిగ ఆధ్వర్యంలో……
వెంకటపూర్ లో ఘనంగా ఎమ్మార్పీఎస్ జండా ఆవిష్కరణ
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో సోమవారం రోజు
(ఎమ్మార్పీఎస్ ) మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆత్మగౌరవ జెండా ఎగర చేయడం జరిగింది, ఎమ్మార్పీఎస్ కోహీర్ మండల అధ్యక్షులు రవికుమార్ మాదిగ అధ్యక్షతన జెండా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాజా మాజీ సర్పంచ్ రాజశేఖర్ గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ లు మల్లికార్జున్, అంజయ్య అంజయ్య, బీజేపీ సీనియర్ నాయకురాలు జ్యోతి పండా ల్ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జన్మదిన సందర్భంగా స్వీట్లు పంచుకొని ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అడుగుజాడల్లో నడుస్తూ రాజ్యాధికారం దిశగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ,అగ్రకుల పేదలందరూ మందకృష్ణ మాదిగ గారి అడుగుజాడల్లో నడవాలని అందరికీ సమన్యాయం చేసే విధంగా మందకృష్ణ మాదిగ అన్నగారి ఆలోచన విధానం ముందుకు నడిపించాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్ రెడ్డి కోహీర్ మండల్ ఎస్సి సెల్ అధ్యక్షులు అనిల్ కుమార్,మాజీ ఎంపీటీసీ సంపత్ కుమార్ (కోహీర్ )బిలాల్ పూర్ సర్పంచ్ నర్సిములు కవేలి కృష ధనరాజ్ గ్రామ అధ్యక్షులు రత్నం, పద్మ రావు, చిన్న, రాజేందర్, డేవిడ్, రత్నం, ప్రభాకర్ రమేష్ నవీన్, సీనియర్ జర్నలిస్ట్ రాయకోటి నరసింహులు, అశోక్,సుదీష్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు