నాణ్యత లోపం ఎవరిదీ ఈ పాపం.

Road Road

నాణ్యత లోపం ఎవరిదీ ఈ పాపం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

కప్పాడు గ్రామం, ఝరాసంగం మండలం. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండలంలోని కప్పడ్ గ్రామం మరియు రాయికోడ్, మండలం కప్పడ్ మరియు రాయి కోడ్, ఈ రెండు గ్రామాల మధ్యలో, దాదాపు మూడు నెలల క్రితం, సాంకేతిక పరిజ్ఞానంతో, రకరకాల మిశ్రమాలను ఉపయోగించి, తారు రోడ్డును వేశారు. కాని పని పూర్తి చేసిన మూడు నెలల లోపే, రోడ్డుకు పగుళ్లు ఏర్పడి, గుంతలుగా మారుతున్నాయి. ప్రభుత్వ అధికారులు స్పందించి, రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని ప్రజలు కోరుచున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!