రాజీవ్ నగర్ మాజీ కౌన్సిలర్ ఔదార్యం.

Distributed rice. Distributed rice.

రాజీవ్ నగర్ మాజీ కౌన్సిలర్ ఔదార్యం.

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

 

వివరాల్లోకి వెళితే రాజీవ్ నగర్ లో గత కొన్ని ఏళ్లుగా పైప్ లైన్ విదులు నిర్వహిస్తున్న కాదాసు దేవయ్య గత పది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు.

Distributed rice.
Distributed rice.

 

అలాగే నిరుపేద కుటుంబానికి చెందిన గాజుల ప్రకాష్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాదపడుతు పది రోజుల క్రితం మృతి చెందాడు.ఇరు కుటుంబాలని పరామర్శించిన వార్డు తాజా మాజీ కౌన్సిలర్ ఒగ్గు ఉమా రాజేశం గారు ఇరు కుటుంబాల కు 50 kg చొప్పున బియ్యం పంపిణీ చేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పచ్చునూరి శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు తీగల ప్రవీణ్, పార్టీ నాయకులు గొరిట్యాల శ్రీకాంత్,సట్కూరి చిట్టిబాబు, నక్క సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!