బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత..

Financial assistance to the victim's family.. Financial assistance to the victim's family..

బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత

రాష్ట్ర ఓబిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపాలిటీ చైతన్య నగర్ కాలనీలో ఇటీవల అకాల మరణం చెందిన పందుల యాకయ్య కుటుంబాన్ని పరామర్శించి ఒక క్వింటా బియ్యం ఇచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ఓబిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కత్తెరసాల శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్ల రవి బ్లాక్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మాసాడి శ్రీనివాస్ ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర రమేష్ సొస కండ్ల సుభాష్ రెడ్డి పెండ్యాల లక్ష్మణ్ బోళ్ల కట్టయ్య ఉల్లి వెంకటేశ్వర్లు కీర్తి సారయ్య ఎస్.కె. యాకూబ్ బి వెన్ను ఎల్లయ్య తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!