కామారెడ్డి జిల్లా/మద్నూర్ నేటి ధాత్రి:
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం చెరుకులోని తియ్యదనం పాలలోని తెల్లదనం.. గాలిపటంలోని రంగుల అందం.. మీ జీవితాలలో ఆనందం నింపాలని కోరుకుంటూ జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు మరియు మిత్రులకు, శ్రేయో భిలాషులకు పెద్ద ఎక్లరా గ్రామ ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికీ మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసిన మద్నూర్ మండల సోసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ తెలిపారు. వారు ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ.భోగి భోగ భాగ్యాలతో సంక్రాంతి సిరి సంపదలతో కనుమ కనువిందుగా జరుపుకోవాలని ప్రజలందరూ శుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తునట్లు మద్నూర్ సోసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ తెలియజేశారు.