ఘనంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

నేటి ధాత్రి కథలాపూర్

కథలాపూర్ మండల కేంద్రంలోని శ్రీ భూ నీలా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని వెంకటేశ్వర స్వామి గారు ఉత్తరద్వారా దర్శనాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధల తో నిర్వహించారు
భక్తులు మహిళలు స్వామివారిని దర్శించుకుని తరించారు
ఈ ఆలయ అర్చకులు శ్రీమాన్ వెంకటాచార్యులు
ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఘనంగా జరుపుకోవడం మా పూర్వజన్మ సుకృతమని తెలిపారు
స్వామివారిని ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా దర్శించడం అంటే వైకుంఠనాధుని దర్శించి నట్టేనని తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!