కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ ధాన్యం వివరాలు

కల్వకుర్తి /నేటి ధాత్రి.

కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కు గురువారం వివిధ ప్రాంతాల నుంచి రైతులు ధాన్యమును అమ్మకానికి తీసుకువచ్చారు. 78 మంది రైతులు వేరుశనగ 806 క్వింటాళ్లు మార్కెట్ కు తీసుకురాగా … వేరుశనగకు గరిష్ట ధర.రూ.7,010 లభించింది. తక్కువ ధర రూ.5,552 లభించింది. మాదిరి ధర రూ.6,620 లభించింది. 5 మంది రైతులు
21 క్వింటాళ్లు.. కందులను మార్కెట్ కు తీసుకురాగా.. గరిష్ట ధర రూ.7,070 లభించగా.. తక్కువ ధర రూ.6,010 లభించింది.మాదిరి ధర రూ.7,070 లభించింది. పెరిగిన కూలీల ఖర్చుతో వేరుశనగకు రూ. క్వింటాల్ ధర రూ.8 వేలు ఉంటే గిట్టుబాటు అవుతాదని పలువురు రైతులన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!