రాష్ట్ర ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ కి.నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేత జూపల్లి రాజేశ్వరరావు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం కస్బే కట్కూరికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపల్లి రాజేశ్వరరావు మర్యాదపూర్వం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకలు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరూ నూతన సంవత్సరంలో పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ వి ప్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!