టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన చెన్నూరు ఎమ్మెల్యే, మునుగోడు ఎమ్మెల్యే

మంచిర్యాల, నేటి ధాత్రి:

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని గురువారం రోజున వారి నివాసం హైదరాబాద్ లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!