ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కొయ్యాడ శ్రీను

పరకాల నేటిధాత్రి
పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం పరకాల పట్టణంలో అధ్యక్షులు కొయ్యాడ శ్రీనివాస్ అధ్యక్షతన పట్టణంలోని రెండో వార్డులో ఇందిరమ్మ కమిటిని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రెండో వార్డ్ కౌన్సిలర్ ఒంటెరు చిన్న సారయ్య,పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొమ్మకంటి రుద్రమదేవి,ఎస్సీ సెల్ అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి,కాంగ్రెస్ నాయకులు బొచ్చు రవి, బొచ్చు మోహన్,మడికొండ లలిత,బొచ్చు కట్టయ్య, మడికొండ చందర్రావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *