
భద్రాచలం నేటి ధాత్రి
కాంగ్రెస్ ప్రభుత్వం 119 నియోజవర్గలలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ పైలెట్ ప్రాజెక్టును రూపొందించిన
ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి
డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క
ఈ పైలెట్ ప్రాజెక్టు భాగంగా భద్రాచలం నియోజవర్గం నుండి మారుమూల ప్రాంతమైన పులి గుండాల గ్రామపంచాయతీ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ పైలెట్ ప్రాజెక్టుకు సెలెక్ట్ అవ్వడం
చాలా సంతోషంగాఉందిఅన్ని మీ దుమ్మగూడెం మండలకాంగ్రెస్ అధ్యక్షులు లంక శ్రీనివాసరావు(అబ్బులు )అన్నారు
ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ అందుబాటు ఉండి సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది
ఇది రాష్ట్ర ప్రజలందరికీ మంచి శుభ సూచకమైనది
కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల నేస్తం
కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా పాలన
మీ మండలకాంగ్రెస్ అధ్యక్షులు
లంక శ్రీనివాసరావు(అబ్బులు )