
భీమదేవరపల్లి,నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో మొక్కులు తీర్చుకోడానికి వచ్చినాము ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ
తెలంగాణలో వ్యక్తిగతమైన మొక్కులు ఉండవు.
ఊరు బాగుండాలి అందులో పాటు నేను బాగుండాలని కోరుకుంటాను.
వీరభద్ర స్వామి మొక్కు దేనికోసం అంటే తెలంగాణ కోసం తెలంగాణ రావాలని ఈ తెలంగాణ ప్రజలు బాగుండాలని నిరంకుశ పాలన పోయినది ప్రజా పాలన బాగుంది ఈరోజు మొక్కలు సమర్పించడం జరిగింది
వీరభద్ర స్వామిని వారిని కోరుకున్నది ఒక్కటే తెలంగాణ అభివృద్ధి చెందాలి అందరూ వాటలు దక్కాలని స్వామివారిని కోరుకున్నాం
ప్రభుత్వం 500 బోనాస్ సన్న వడ్లకు అందరికీ అంది మేలు జరగాలని కోరుకుంటున్నాను
స్వామివారికి పూజలు సక్రమంగా జరగాలంటే అయ్యగార్లకు అవసరం తీర్చాలి
అయ్యగార్లకు కొందరు స్కేలు వచ్చాయి కానీ ఇంకా కొంతమంది
మిగిలి ఉన్నారు
కొన్ని సాంకేతికమైన ఇబ్బంది వలన ఫస్ట్ కు జీతాలు వస్తలేవు వీరికి ఫస్ట్ జీతాలు వచ్చే విధంగా ప్రభుత్వాన్ని విన్నపాలు అందించాలని చెప్పి అయ్యగార్లు నాకు పత్రాన్ని ఇవ్వడం జరిగింది
ఆ పత్రాన్ని కూడా సీరియస్ గా తీసుకొని ఎండోమెంట్ శాఖావారిని మంత్రి పొన్నం ప్రభాకర్ సహాయంతో తెలియజెప్పి వారికి కూడా న్యాయం జరిగేలా నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాను
అక్రమంగా చెరువులో ప్రభుత్వ భూములు ఆక్రమించడం మంచిది కాదు
ఖమ్మం ప్రభుత్వ భూములను పబ్లిక్ సంస్థను ఆక్రమించడం మునుగుడుకు కారణం అదే
నాలను కాపాడకపోతే చెరువుల అక్రమనకు తొలగించకపోతే అందరికి నష్టం
ఉమ్మడి వనరులను కాపాడాలి హైడ్రా సంస్థకు చట్టబద్ధత కల్పించాలని
క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ఆహ్వానిస్తున్నాం
రాజకీయాలు మారాలి ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి
ప్రజల కేంద్రంగా పాలన సాగాలి
ఆర్వోఆర్ బిల్లును చదివినాము
చట్టాన్ని మార్చడం మంచి పరిణామం ధరణి వలన తలెత్తిన సమస్యల పై మాకు అవగాహన ఉంది
క్షేత్రస్థాయి ధరణి అమలైనప్పుడు 150 గ్రామాలను అధ్యయనం చేశాం ధరిని తప్పులు సరిచేయాలని డిమాండ్ తో ఆందోళన చేశాం
23 రకాల తప్పులు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న బిల్లు ఎట్లా ఉందని ఒక అవగాహనకు వస్తున్నాం
ధరణి లోపం వారు ఎంట్రీ చేసేటప్పుడు తప్పుడు జరిగినాయి