చేర్యాలలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం

చేర్యాల నేటిధాత్రి

చేర్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ వేడుకలను నిర్వహించారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీని చేసిన సందర్భంగా ఈరోజు చేర్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తున్నాము మరియు మా ప్రభుత్వం చెప్పినట్టుగా రైతులకు ఆగస్టు 15 లోపు రుణమాఫీ ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నాము అన్నారు ప్రజా పాలన అందించడంలో మా నాయకుడు మా రైతు బిడ్డ రేవంత్ రెడ్డి ఎప్పుడు ముందుంటాడని అన్నారు ఈ కార్యక్రమంలో చేర్యాల పట్టణ అధ్యక్షులు మంచాల చిరంజీవులు కౌన్సిలర్లు ఆడెపు నరేందర్ చెవిటి లింగం ముస్త్యాల యాదగిరి ఆడేపు చంద్రయ్య పూర్మ ఆగం రెడ్డి బందెల మహిపాల్ రెడ్డి దాసరి శ్రీకాంత్ అంబాల రాము గౌడ్ పోతుగంటి ప్రసాద్ నీలం సన్నీ తడక లింగం మహేష్ ఎండి జౌర్ సనాది భాస్కర్ బండి శ్రీను జిల్లా రాజేశం మామిడాల నాగరాజు ఆరుట్ల వినీత్ అల్లం రవి బుడిగె వెంకటేష్ బండి శ్రీనివాస్ మల్లిగారి నర్సింలు కాత శ్రీనివాస్ నాగేంద్రబాబు పొన్నబోయిన బాలకృష్ణ గూడెపు మహేష్ మహిళా నాయకులు వంగ జయ తోల్ల రాజేశ్వరి రేకులపల్లి విజయ లక్ష్మి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!