
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలో కొర్రతండా గ్రామపంచాయతీకి చెందిన కొర్ర రాములు(48) అనారోగ్యంతో మరణించారు.
వారి మృతికి సంతాపం తెలిపిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని అభిమాన్యూ యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ హన్య నాయక్, రాఘవపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్, కొర్ర హాథిరామ్ నాయక్, చిరంజీవి, పుల్యా, శంకర్, పాండు నాయక్, రెడ్యా నాయక్, రవి, డోప్ప శ్రీను, శ్రీను, లచ్చిరాం, లింగ్యా నాయక్, దాస్రు నాయక్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.