ఎంపీటీసీ లకు ఆత్మీయ వీడ్కోలు

గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రేపాక రాజేందర్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రేపక రాజేందర్ నేటి ధాత్రి పత్రికతో మాట్లాడుతూ బుధవారం రోజున ఉదయం 9 గంటలకు గణపురం మండలంలోని ఎంపీటీసీ లందరికీ గణపురం మండల ఎంపీడీవో ఆఫీసులో ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరుగుతుంది
గణపురం మండల సర్వ సభ సమావేశం నిర్వహించడం జరుగుతుంది
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విచ్చేస్తున్నారు కావున కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు యువజన నాయకులు మహిళా నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!