పరకాల నేటిధాత్రి
బుధవారం రోజున మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని హన్మకొండ జిల్లా పరకాల మండలా చెందిన బిఆర్ఎస్ యూత్ ఎస్టీ సెల్ సెక్రటరీ పాలకుర్తి నాగశ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
కేసిఆర్ ను కలిసిన ఎస్టీసెల్ సెక్రటరీ నాగశ్రీకాంత్
