కూకట్పల్లి జూన్ 17 నేటి ధాత్రి ఇంచార్జ్
కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ లో యువతను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి పార్టీ కోసం
కష్ట పడుతున యువకులకు మల్కా
జిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీ పట్నం సునీత మహేందర్ రెడ్డి ఆదేశాల మే
రకు కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ బండి రమేష్ అన్న సహకారంతో కూకట్పల్లి నియోజకవ
ర్గం మాజీ అధ్యక్షులు శ్రీ శేరి సతీష్ రెడ్డ మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు కండి శ్రావణ్ తో చర్చించి నియోజకవర్గం స్థాయి డివిజన్ నూతన కమిటీ వేయడం జరిగింది.నియోజకవర్గం యువజన ప్రధా న కార్యదర్శులుగా జేరిపటి రాజు ఎండీ రావుఫ్ యువజన కార్యదర్శిగా వినయ్ గౌడ్ యువజన సహాయ కార్యదర్శిగా
శ్రీ హరి ఫతేనగర్ డివిజన్ యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేశ్ నూతనంగా నియమించారు సతీష్ రెడ్డిమాట్లాడు తూ…….పార్టీ కోసం కష్ట పడుతున్న వారికి కాంగ్రెస్ పార్టీ లో యువతకు మంచి అవకాశాలు కల్పిస్తు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న యువ
తకు కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తుంది అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధి కారంలోకి వంచింది కాంగ్రెస్ పార్టీ ఎప్పు డు యువ తకు అండగా ఉంటుదని వారు గుర్తు చేశారు అలాగే మన నియోజకవర్గంలో ఇంకా ఎవరైతే ఉన్నారో వారికి కూ డా రాబోయే రోజులో మంచి భవిష్యత్ ఉంటుందని వారు చెప్పారు. ఈ కార్యక్ర మంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంజీవగా,, మైఖేల్ ,ఫణీంద్ర, మహిళ నాయకురాలు రజిత ,జోజమ్మ, కుమ్ము బాబు,లోగి రాజు, బాలానగర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రసన,సోనూ,రాజు, సార్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.